Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్తాన్‌లో సైనిక దాడులు .. 141 మంది తీవ్రవాదుల హతం!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (16:26 IST)
పెషావర్ సైనిక పాఠశాలలో తాలిబన్ తీవ్రవాదులు సృష్టించిన మారణహోమం ఇపుడు తీవ్రవాదుల పాలిట యమపాశంగా మారింది. ఆప్ఘనిస్థాన్‌లో గత 48 గంటల్లో పాక్, ఆప్ఘనిస్థాన్ సైన్యం సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇప్పటి వరకు 141 మంది తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు. 
 
ముఖ్యంగా... ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాలైన కునార్, ఉరుంగజ్, బాల్క్, హెల్మాండ్, ఘంజీ, నాన్ గార్హర్ తదితర ప్రాంతాల్లో దాడులు కొనసాగినట్టు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. దాడుల సమయంలో తాలిబన్ల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని తెలిపింది. భారీ ఆయుధాలు, బాంబులతో తాలిబన్లు ఎదురు దాడికి దిగారని చెప్పింది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments