Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌.. ఫెర్రీలో మంటలు.. పదిమంది మృతి

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (19:10 IST)
ఫిలిప్పీన్స్‌లో ప్రయాణిస్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో దాదాపు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
 
ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ (PCG) కమోడోర్ మార్కో ఆంటోనియో గిన్ మాట్లాడుతూ, ఎంఅండ్‌వీ లేడీ మేరీ జాయ్ 3, ప్రయాణీకుల, కార్గో నౌక, జాంబోంగా సిటీ నుండి జోలోకి వెళుతుండగా, రాత్రి 10 గంటల సమయంలో బలుక్-బలుక్ ద్వీపంలోని నీటిలో మంటలు చెలరేగాయి. 
 
ఈ ఘటనలో సముద్రంలో దూకిన ఏడుగురు ప్రయాణికులు తప్పిపోయారని తెలుస్తోంది. అలాగే  దాదాపు 195 మంది ప్రయాణికులను 35 మంది సిబ్బందిని రక్షించారు.
 
రక్షకులు ఓడలో నాలుగు మృతదేహాలను కనుగొన్నారని, ఆరుగురిని సముద్రం నుండి స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments