Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌.. ఫెర్రీలో మంటలు.. పదిమంది మృతి

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (19:10 IST)
ఫిలిప్పీన్స్‌లో ప్రయాణిస్తున్న ఫెర్రీలో మంటలు చెలరేగడంతో దాదాపు పదిమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
 
ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ (PCG) కమోడోర్ మార్కో ఆంటోనియో గిన్ మాట్లాడుతూ, ఎంఅండ్‌వీ లేడీ మేరీ జాయ్ 3, ప్రయాణీకుల, కార్గో నౌక, జాంబోంగా సిటీ నుండి జోలోకి వెళుతుండగా, రాత్రి 10 గంటల సమయంలో బలుక్-బలుక్ ద్వీపంలోని నీటిలో మంటలు చెలరేగాయి. 
 
ఈ ఘటనలో సముద్రంలో దూకిన ఏడుగురు ప్రయాణికులు తప్పిపోయారని తెలుస్తోంది. అలాగే  దాదాపు 195 మంది ప్రయాణికులను 35 మంది సిబ్బందిని రక్షించారు.
 
రక్షకులు ఓడలో నాలుగు మృతదేహాలను కనుగొన్నారని, ఆరుగురిని సముద్రం నుండి స్వాధీనం చేసుకున్నారని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments