Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా విమానం.. ఆకాశంలో గంటల పాటు చక్కర్లు.. మరుగు దొడ్ల సమస్యతో? (Video)

సెల్వి
సోమవారం, 10 మార్చి 2025 (16:09 IST)
Plane
ఎయిర్ ఇండియా విమానం ఆకాశంలో ఎగురుతుండగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అమెరికా నుంచి భారత్‌కు ఎయిర్ ఇండియా విమానం బయల్దేరింది. మరుగు దొడ్ల సమస్య కారణంగా ఈ విమానం తిరుగు ప్రయాణం బాట పట్టింది. మరుగుదొడ్ల సమస్యను ప్రయాణీకులు ఎయిర్ ఇండియా విమాన సిబ్బందిని ప్రశ్నించారు. అయినా వారు పెద్దగా పట్టించుకోలేదు. మరుగు దొడ్ల సరిగా లేకపోతే ప్రయాణం ఎలా చేయాలని ప్రయాణికులు మండిపడ్డారు. దీంతో చేసేది ఏమీలేక విమానాన్ని సిబ్బంది వెనక్కి మళ్లించింది. 
 
విమానంలో 300 మందికి పైగా ప్రయాణీకులకు ఒకే ఒక టాయిలెట్ మిగిలి ఉండటంతో ప్రయాణీకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. విమానంలో వున్న 12 టాయిలెట్లలో 11 టాయిలెట్లు పని చేయకపోవడంతో ప్రయాణీకులు ఆందోళన చేరారు. 
 
ఎయిర్ ఇండియా విమానం 216 అమెరికాలోని చికాగో నుంచి ఇండియాకు మార్చి 6న బయల్దేరింది. అయితే మరుగుదొడ్ల ఇబ్బంది కారణంగా ప్రయాణీకులు మండిపడటంతో.. దాదాపు ఐదు గంటలు గాల్లో తిరిగి.. చికాగో విమానాశ్రయానికి ఫ్లైట్ రావడానికి పది గంటలు పట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments