Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైతీలో బోటు మునక: 85 మంది గల్లంతు

Webdunia
హైతీ పౌరులతో వెళుతున్న బోటు ఒకటి టర్కీ, కైకస్ ద్వీపాల్లో తిరిగబడి మునిగిపోవడంతో అందులోని 85 మంది ప్రయాణికులు గల్లంతు అయ్యారు. అమెరికా తీరప్రాంత భద్రతా దళం మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. హైతీ నుంచి అక్రమ వలసదారులతో వెళుతున్న బోటు సముద్రంలో ఒక బండరాయిని ఢీకొనడంతో తిరగబడింది.

అనంతరం అది మునిగిపోయిందని, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రమాదం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన ప్రయాణికుడొకరు చెప్పారు.

సహాయకబృందాలు ఇప్పటివరకు 113 మంది ప్రయాణికులను రక్షించాయి. వీరందరూ బోటు మునిగిన అనంతరం సముద్రంలో పెద్ద కొండరాళ్లపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఇదిలా ఉంటే ఇద్దరి మృతదేహాలను కూడా సహాయక బృందాలు వెలికితీశాయి. మరో 85 మంది ఆచూకీ తెలియరాలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments