Webdunia - Bharat's app for daily news and videos

Install App

హసీనాకు జైలులో విషాహారం!

Webdunia
ప్రధానమంత్రి హసీనా విషాహారం తిన్న తర్వాత అనారోగ్యానికి గురయ్యారని ఒక ప్రైవేటు టీవీ ఛానెల్‌ ప్రసారం చేసింది.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు సబ్‌ జైలులో విషాహారం సరఫరా చేస్తున్నట్లు సీనియర్‌ అవామీలీగ్‌ నాయకుడు పేర్కొన్నారు.

అక్కడి సైన్యం మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి ప్రధాని షేక్‌ హసీనాను సబ్‌ జైలులో నిర్భంధించింది.

పార్లమెంటు ఉప నాయకురాలు సయ్యద్‌ సాజీదా పత్రికా విలేఖరులతో ఫోన్‌లో మాట్లాడుతూ, గతంలో తాను పేర్కొన్నట్లు హసీనా అనారోగ్యంతో బాధపడుతున్నారని, జైలు అధికారులు సరఫరా చేసే ఆహారం తీసుకోవడం మానేశారని ఆమె చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments