Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్‌ఫ్లూ బారినపడి 8వందలమంది మృతి

Webdunia
ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న మహమ్మారి స్వైన్‌ఫ్లూ వ్యాధిబారినపడినవారిలో దాదాపు ఎనిమిది వందలమంది మృత్యువాతపడ్డారు.

మెక్సికోలో ఈ ఏడాది మార్చ్ నెలలో మరియు అమెరికాలో ఏప్రిల్ నెలలో మహమ్మారిగా మారిన స్వైన్‌ఫ్లూ ఇన్ఫ్లూయెంజా-ఏ హెచ్1 ఎన్1 వ్యాపించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ వ్యాధిబారినపడినవారిలో దాదాపు ఎనిమిది వందల మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.

వాతావరణంలోని మార్పులకారణంగా ఉత్తర ధృవంలో వైరస్ వేగవంతంగా వ్యాప్తి చెందింది. ఈ కారణంగానే స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని దీంతో ప్రపంచంలోని స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులలో దాదాపు 800మంది మృత్యుఒడిలోకి జారుకున్నారని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి గ్రెగరీ హార్టల్ తెలిపారు.

హార్టల్ జెనీవాలో మాట్లాడుతూ... ప్రపంచంలోనే దాదాపు 160 దేశాలలోని ప్రయోగశాలల్లో నివేదికలు అందాయని, రానున్న రోజులలో ఇంకా ఎంతమంది ఈ వ్యాధి బారినపడినవారు కోలుకుంటారోననేది అనుమానంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments