Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటీబీటీపై మా వైఖరి మారలేదు: ఎస్ఎం కృష్ణ

Webdunia
సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం (సీటీబీటీ)పై తమ వైఖరి ఏ మాత్రం మారలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణ ప్రపంచ దేశాలకు తెలియజేశారు. ఈ విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి కలిగివుందని అన్నారు. తమ ఆందోళనలను పరిష్కరించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడనంతవరకు సీటీబీటీపై తమ వైఖరి మారదని స్పష్టం చేశారు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నేతృత్వంలో గురువారం జరిగిన సమావేశంలో సీటీబీటీని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ దేశాలు మరోసారి తీర్మానం చేశాయి. భారత్, సహా ఎనిమిది ఇతర దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఎస్ఎం కృష్ణ మాట్లాడుతూ.. భారత్ సీటీబీటీపై స్పష్టమైన వైఖరితో ఉంది. దానిని మార్చుకునేందుకు ఎటువంటి కారణం కనిపించడం లేదని కృష్ణ విలేకరులతో చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Show comments