Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దు వివాదంపై భారత్, చైనా చర్చలు

Webdunia
సరిహద్దు వివాదంపై చర్చలు జరిపేందుకు భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు మరోసారి సమావేశం కాబోతున్నారు. ఈసారి చర్చలు భారత్‌లోనే జరుగుతాయి. ఆగస్టు 7-8 తేదీల్లో ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదంపై చర్చలు జరుగుతాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఖిన్ గాంగ్ శుక్రవారం వెల్లడించారు.

చైనా కౌన్సిలర్ దాయ్ బింగూ, భారత జాతీయ భద్రత సలహాదారు ఎంకే నారాయణన్ ఈ చర్చల్లో పాల్గొంటారు. సరిహద్దు వివాదంతోపాటు ఈ సందర్భంగా చైనా- భారత్ వ్యూహాత్మక, సహకార భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. వీటితో పాటు చర్చల్లో ఇతర అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయని ఖిన్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments