Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక యుద్ధంలో 5000 మంది పౌరుల మృతి

Webdunia
శ్రీలంకలో వేర్పాటువాద ఎల్టీటీఈ తీవ్రవాద సంస్థను అణిచివేసేందుకు ప్రభుత్వ దళాలు జరిపిన యుద్ధంలో ఐదు వేల మంది పౌరులు మృతి చెందారు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంకలోని సమస్యాత్మక ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ దళాలు చేపట్టిన చివరి దశ సైనిక చర్యలో ఐదు వేల మంది వరకు పౌరులు మృతి చెందారని శ్రీలంక మిలటరీ శాశ్విత కార్యదర్శి రాజీవ విజేసిన్హా తెలిపారు.

బ్రిటన్‌కు చెందిన గార్డియన్ వార్తాపత్రికతో రాజీవ మాట్లాడుతూ.. తన అంచనా ప్రకారం చివరి దశ పోరులో 3000 నుంచి 5000 మంది వరకు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉంటారన్నారు. ఎల్టీటీఈ తీవ్రవాదులు పౌరులను మానవ రక్షక కవచాలుగా ఉపయోగించుకోవడం వలనే ఈ మరణాలు సంభవించాయన్నారు.

చివరి దశలో 20 వేల మంది పౌరులు మృతి చెంది ఉండవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని రాజీవ విజేసిన్హా ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే ఏడు వేల మంది పౌరులు మృతి చెందారని ఐక్యరాజ్యసమితి తయారు చేసిన నివేదికను కూడా ఆయన తిరస్కరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments