Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యుల రాకకు గంట ముందే ఎంజే మరణం

Webdunia
పాక్ కింగ్ మైకేల్ జాక్సన్ ప్రాథమిక వైద్య సిబ్బంది రాకకు గంట ముందే మరణించిన తాజాగా వెల్లడైన ఆంబులెన్స్ నివేదికలో పేర్కొన్నారు. ప్రథమ చికిత్స అందించే సిబ్బంది మైకేల్ జాక్సన్ ఇంటికి చేరుకోవడానికి గంట ముందుగానే ఈ ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ కన్నుముశారని ఈ నివేదిక వెల్లడించింది.

మత్తునిచ్చే ప్రొపోఫోల్ అనే మందు తీసుకున్న అనంతరం గుండె పోటుతో మైకేల్ జాక్సన్ (50) కన్నుమూసిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్‌లోని తన అద్దె నివాసంలో గత నెలలో వైద్యులు సూచించిన మాత్రలతోపాటు, ఈ మత్తుమందును కూడా మైకేల్ తీసుకున్నారు.

తాజాగా ఆయన మరణంపై అమెరికా ప్రాథమిక వైద్య సిబ్బంది తయారు చేసిన నివేదిక బహిర్గతం కావడంతో మరిన్ని అనుమానాలు బయలుదేరాయి. మైకేల్ జాక్సన్ తాము వెళ్లడానికి గంట ముందే మరణించారని ప్రాథమిక వైద్య సిబ్బంది తయారు చేసిన నివేదికలో వెల్లడించారు. ఈ నివేదిక ఏడు వారాల క్రితమే సిద్ధమైనప్పటికీ, మైకేల్ మరణంపై దర్యాప్తు జరుగుతున్న కారణంగా దీనిని బహిర్గతం చేయలేదు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

Show comments