Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయలో పడిన బస్సు : 44 మంది మృతి, 46 మందికి గాయాలు

Webdunia
FILE
లాటిన్‌ అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందగా, 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగ్వాటెమాలలో బస్సు అదుపుతప్పి 660 మీటర్ల ఎత్తునుండి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజధాని గ్వాటెమాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి విచారణ జరుగుతుందని వారు చెబుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments