Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిబియోలో సయోధ్యకు పిలుపునిచ్చిన ఐరాస ఛీఫ్

Webdunia
లిబియా తిరుగుబాటుదారులు సయోధ్యకు సహకరించి జాతి సమగ్రతకు పాటుపడాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధానకార్యదర్శి బాన్ కీమూన్ పిలుపునిచ్చారు. రెబెల్ నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ అధిపతి ముస్తాఫా అబ్దెల్ జలీల్‌కు బాన్ మంగళవారం ఫోన్ ద్వారా తన సందేశాన్ని తెలిపారని ఐక్యరాజ్యసమితి ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ చెప్పారు.

జాతి సమగ్రత, సయోధ్య వంటి అంశాలను సీరియస్‌గా తీసుకొంటామని అబ్దెల్ జలీల్ ఐరాస ప్రధాన కార్యదర్శికి హామీ ఇచ్చినట్లు హక్ తెలిపారు. సంక్షోభం ముగిసిన అనంతరం లిబియా అభివృద్ధికి ఐరాస మద్దతును అబ్దెల్ జలీల్ కోరినట్లు ఆయన చెప్పారు. లిబియా సంక్షోభ అనంతర పరిస్థితులను చర్చించడానికి గానూ పలు కీలక ప్రాంతీయ సంస్థలతో శుక్రవారం బాన్ సమావేశం కానున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments