Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంకనుంచి పెద్దపులి కుటుంబం పరారీ

Webdunia
ఎల్‌టీటీఈ నేత వేలు పిళ్ళై ప్రభాకరన్ శ్రీమతి, తన ఇద్దరు పిల్లలు శ్రీలంక వదిలి పారిపోయారు. ప్రస్తుతం శ్రీలంక సైన్యం ఎల్‌టీటీఈ స్థావరాలలోకి చొరబడి ఎల్‌టీటీఈకి చెందిన బంకర్లు, వారి రహస్య స్థావరాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం.

గూఢచారుల సమాచారంమేరకు ప్రభాకరన్ మాత్రం ఇంకా తన స్థావరంలోనేవున్నట్లు తెలిసింది. కాని అతని సతీమణి మరియు అతని ఇద్దరు పిల్లలు మాత్రం దేశంవదిలి పారిపోయారని ఒక ప్రకటనలో ఆ ప్రభుత్వం ప్రకటించింది.

ఎల్‌టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళానికి చెందిన ఒక వ్యక్తిని గత నెలలోనే అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అతనిని విచారించి విచారణాధికారుల సమాచారం మేరకు ప్రభాకరన్ పెద్ద కుమారుడు చార్లెస్ ఆంటోనీ ఇంకా శ్రీలంకలోనేవున్నట్లు సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments