Webdunia - Bharat's app for daily news and videos

Install App

యెమన్: సైన్యం, గిరిజనుల ఘర్షణల్లో 40 మంది మృతి

Webdunia
యెమన్ సైనికులకు, సాయుధ గిరిజనుల మధ్య దేశ రాజధాని సనాకు ఉత్తరాన పర్వత ప్రాంతంలో గురువారం జరిగిన ఘర్షణల్లో 40 మంది మృతి చెందినట్లు మిలిటరీ అధికారి ఒకరు వెల్లడించారు.

యెమన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లాహ్ సలేహ్‌ను దించడానికి ఆరు నెలలుగా ప్రజాందోళనలు మిన్నంటాయి. అర్హబ్ ప్రాంతంలో జరుగుతున్న తీవ్ర యుద్ధం యెమన్‌లో శాంతిభద్రతల పేలవ పరిస్థితికి తార్కాణం. అల్‌ఖైదా, ఇతర మిలిటెంట్ గ్రూప్స్ ఈ పరిస్థితులను ఎక్కడ ఉపయోగించుకుంటాయోనని అమెరికాతో పాటు యెమన్ పొరుగున వున్న శక్తివంతమైన గల్ఫ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు ఆందోళనకారులు చమురు, ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments