Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూస్ డ్రోన్ దాడిలో ఐదుగురు తీవ్రవాదుల హతం

Webdunia
పాకిస్థాన్‌లోని దక్షిణ వజిరిస్థాన్ గిరిజన ప్రాంతంలో అమెరికా దళాలు సోమవారం మానవ రహిత డ్రోన్ యుద్ధ విమానంతో ఒక వాహనం లక్ష్యంగా జరిపిన దాడిలో తీవ్రవాదులుగా అనుమానిస్తున్న ఐదుగురు మృతి చెందగా ఇతరులు అనేక మంది గాయపడ్డారు.

అమెరికా గూఢాచార సంస్థ సీఐఏ ఆధ్వర్యంలో దక్షిణ వజిరిస్థాన్‌ ఏజెన్సీలోని బిర్మల్ ఏరియాలో డ్రోన్ దాడి జరిగినట్లు స్థానిక వార్తా ఛానెళ్లు తెలిపాయి. ఈ దాడిలో వాహనం పూర్తిగా ధ్వంసమయింది. మృతి చెందిన వారి వివరాలు వెనువెంటనే తెలియరాలేదు.

తీవ్రవాదుల ఏరివేతకు గానూ గిరిజన ప్రాంతంలో అమెరికా చేపడుతున్న డ్రోన్ దాడులపై పాకిస్థాన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఐఎస్ఐ ఛీఫ్ కూడా డ్రోన్ దాడులు ఆపాలని సీఐఏ డైరక్టర్‌ను కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments