Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధనేరాలపై లంక నిశితంగా పరిశీలించాలి: నిరుపమా

Webdunia
ఎల్టీటీఈపై పోరు సందర్భంగా యుద్ధనేరాలపై శ్రీలంక ప్రభుత్వం నిశితంగా పరిశీలించాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి నిరుపమా రావు అన్నారు. శ్రీలంక యుద్ధనేరాలపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన సన్‌డే పత్రిక ప్రచురించింది. శ్రీలంక ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘించిందని ఓ న్యూస్ ఛానెల్ యుద్ధనేరాలపై ప్రసారం చేసింది.

దీనిపై శ్రీలంక ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని నిరుపమా కావు కోరారు. భారత విదేశాంగ కార్యదర్శి పదవి నుంచి తప్పుకుని, అమెరికాలో భారత రాయబారిగా ఎంపికైన నిరుపమారావు శ్రీలంక పర్యటన చేపట్టారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిరుపమారావు లంక యుద్ధనేరాలపై టీవీలు, పత్రికలు ప్రసారం, ప్రచారం చేసిన కథనాలను తప్పు బట్టలేము. అయితే శ్రీలంక ప్రభుత్వం స్పందించి యుద్ధనేరాలపై నిశితంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో మూడో మనిషి తల దూర్చడం కుదరదని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments