Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధంలో సామాన్య ప్రజల మృతి సాధారణమే: శ్రీలంక

Webdunia
తమిళ టైగర్లకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధం రెండో దశలో సామాన్య ప్రజలు బలయ్యారని శ్రీలంక ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది. శత్రువుతో జరిగే భీకర పోరాటంలో పౌర మృతులను అడ్డుకోవడం అసాధ్యమని శ్రీలంక రక్షణ శాఖ సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

శ్రీలంక సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందనే ఆరోపణలను ఈ నివేదిక ఖండించింది. శ్రీలంక జాతుల మధ్య దశాబ్దాల పాటు సాగి 2009 మార్చిలో ముగిసిన యుద్ధంలో కేవలం కొన్ని నెలల కాలంలోనే వేల మంది ప్రజలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి నిపుణుల ప్యానెల్ అంచనా వేసింది.

తమిళనాడులోని పార్టీలు యుద్ధ నేరాలకు పాల్పడ్డ శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేను అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

Show comments