Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదడు లేకుండానే జాక్సన్ మృతదేహం ఖననం

Webdunia
సోమవారం, 6 జులై 2009 (09:38 IST)
ప్రపంచ పాప్ రారాజు మైఖేల్‌ జాక్సన్‌ మృతదేహాన్ని మంగళవారం ఖననం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 50 సంవత్సరాల జాక్సన్‌ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెల్సిందే.

వీటిపై నివృత్తి చేయడానికి ఆయన మెదడును (న్యూరోపాథాలజీ) నాడీ సంబంధమైన చికిత్సలు జరుపుతారని డైలీ మిర్రర్‌ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. దీన్ని లాస్‌ఏంజెల్స్‌ దుర్మరణ విచారణాధికారి ధృవపరిచారు. జాక్సన్‌ మెదడును తీసి శరీరాన్ని ఆయన బంధువులకు గత మంగళవారం అప్పగించామని చెప్పారు.

ఇప్పటి వరకు ఆయన మెదడుకు పరీక్షలు మెదలు పెట్టలేదని, కొద్ది రోజుల ఆగితే మెదడు గట్టి పడుతుందని, అప్పుడు మెదడు తెరిచేందుకు వీలవుతుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశామని, వారు మెదడు లేకుండా ఖననం చేసేందుకు ఒప్పుకున్నారని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments