Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముషారఫ్‌ను చుట్టుముట్టుతున్న కష్టాలు!

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2009 (12:48 IST)
File
FILE
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే ఆయన హయాంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించిన వ్యవహారంలో ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. తాజాగా, సింధ్ ప్రావీన్స్‌లో మరో కేసు నమోదైంది. ముషారఫ్ పాలన సమయంలో న్యాయవాదులు చేపట్టిన ఆందోళన సమయంలో 40 మంది మృతి చెందారు.

వీరి మృతికి ముషారఫే ప్రధాన కారణమంటూ సింధ్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న ముషారఫ్‌తో పాటు.. ఎంక్యూఎం అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్‌, సింధ్ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి వసీం అఖ్తర్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. వీరంతా నెలాఖరున ధర్మాసనం చేపట్టే విచారణ సమయంలో స్వయంగా హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments