Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై దాడి: నిందితుల వద్ద విచారణ వాయిదా

Webdunia
శనివారం, 4 జులై 2009 (19:47 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై తీవ్రవాదులు జరిపిన దాడులకు సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన నిందితుల వద్ద నిర్వహించాల్సిన విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కర్ తోయిబా తీవ్రవాదుల వద్ద విచారణకు సంబంధించిన కేసును పాక్ కోర్టు వాయిదా వేసింది.

ఈ దాడులకు సంబంధించి లష్కర్ ఇ తోయిబా సంస్థకు చెందిన ముఖ్య నేత జహీర్ రెహ్మాన్ లఖ్వీతో పాటు.. ఐదు మందిపై రావల్పిండిలోని తీవ్రవాద వ్యతిరేక కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసును న్యాయమూర్తి షాహీ మహ్మద్ విచారణ జరుపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఆయన్ను ఆకస్మికంగా మరో కోర్టుకు బదిలీ చేశారు. దీంతో ఈ నేపథ్యంలో శనివారం జరగాల్సిన కేసు విచారణ వాయిదా పడింది. అయితే, ఈ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని ఇంకా నియమించక పోవడంతో కేసు విచారణ జులై 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments