Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబాయి దాడులతో ఇండో-పాక్ చర్చలు ఆగరాదు: గిలానీ

Webdunia
శనివారం, 27 ఆగస్టు 2011 (10:37 IST)
2008 లో ముంబాయిపై జరిగిన తీవ్రవాదుల దాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చలు ఆగిపోరాదని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ అభిప్రాయపడ్డారు. రాబర్ట్ పీ కాసే నేతృత్వంలోని అమెరికా సెనేట్ ప్రతినిధుల బృందం ఇస్లామాబాద్‌లో భేటీ అయిన సందర్భంలో గిలానీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల విజయవంతమైన పాకిస్థాన్ విదేశాంగమంత్రి హీనా రబ్బానీ ఖర్ భారత పర్యటనతో పాటు అంతకుముందు వాణిజ్య, హోం కార్యదర్శుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చలను కూడా గిలానీ ప్రస్తావించారు. పాకిస్థాన్ సమస్యలో భాగం కాదని పరిష్కారంలో మాత్రమే భాగమని గిలానీ పేర్కొన్నట్లు పాక్ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా పాకిస్థాన్, అమెరికా బలగాల మృతికి కారణమవుతున్న అభివృద్ధి చేసిన పేలుడు పరికరాలపై అమెరికా సెనేటర్లు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments