Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబయి దాడులపై భారత్‌తో చర్చలు: పాక్

Webdunia
భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణను పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి న్యూయార్క్‌లో కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా గత ఏడాది ముంబయి మహానగరంలో జరిగిన ఉగ్రవాద దాడులపై చర్చలు జరుపుతానని ఖురేషి చెప్పారు. బుధవారం ఇస్లామాబాద్‌లో ఇఫ్తార్ విందు సందర్భంగా ఖురేషి ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యూయార్క్‌లో తాను ఎస్ఎం కృష్ణను కలుసుకుంటానని, ఈ సందర్భంగా ముంబయి దాడులపై చర్చలు జరుపుతానని ఖురేషి జియో టీవీ ఛానల్‌తో చెప్పారు. ముంబయి ఉగ్రవాద దాడుల్లో సుమారు 180 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ మారణహోమం ఇరుదేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా దీని తరువాత ఇరుదేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇరుదేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకునేందుకు భారత్, పాకిస్థాన్ చర్చలకు కూర్చోవడమొక్కటే మార్గమని ఖురేషి ఈ సందర్భంగా చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments