Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసీదుపై నైజీరియా సైనికుల దాడి

Webdunia
నైజీరియా సైనికులు మసీదుపై దాడి చేయడంతో అనేక మృతి చెందారు. దేశాధ్యక్షుడి ఆదేశాలపై నైజీరియా సైన్యం గత కొంతకాలంగా ఇస్లామిక్ తీవ్రవాదులతో పోరాడుతోంది. నైజీరియా తాలిబాన్లుగా వ్యవహరించబడుతున్న సాయుధ వర్గాన్ని అణిచివేసేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌లో ఇప్పటికే 300 మందికిపైగా మృతి చెందారు.

తాలిబాన్ తీవ్రవాదులతో పోరులో భాగంగా బుధవారం రాత్రి సైనికులు మసీదుపై దాడి చేశారు. ఈ దాడిలో అనేక మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. ఇరువర్గాల మధ్య యుద్ధానికి మైదుగురి నగరం ప్రధాన కేంద్రమైంది.

మసీదులో జరిగిన తాజా పోరులో తాలిబాన్ నేత మొహమ్మద్ యూసఫ్ తప్పించుకున్నాడు. అతనితోపాటు, మరో 300 మంది సాయుధులు తప్పించుకొని పరారయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఇరువర్గాల మధ్య మసీదు ఆవరణలో జరిగిన భీకరపోరులో సుమారు వంద మంది మృతి చెందివుంటారని భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments