Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో దీపావళి తర్వాత కూడా సెలవే

Webdunia
మలేషియాలో దీపావళి పండుగల తర్వాత మరో రోజు అదనంగా సెలవు ఉంటుంది.

మలేషియా దేశంలో దీపావళి పండుగ సందర్భంగా సెలవులుంటాయి. కాని ప్రత్యేకంగా భారతీయ విద్యాలయాలకు ఒకరోజ అదనంగా సెలవునివ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అక్కడున్న భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకరోజు అదనంగా సెలవు కావాలని ఆ దేశపు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా ఉపప్రధాని ముహయిద్దీన్ యాసీన్ గురువారం వెల్లడించారు.

ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన పలు విద్యాలయాలకు అదనంగా ఒకరోజు సెలవు మంజూరు చేయాలని తమ దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యాశాఖ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా మలేషియా దేశంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు హిందువులుండటం గమనార్హం. వీరంతా బ్రిటీష్ పరిపాలనా కాలంలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారే. ఇక్కడ అక్టోబర్ నెల 17న దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments