Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో దీపావళి తర్వాత కూడా సెలవే

Webdunia
మలేషియాలో దీపావళి పండుగల తర్వాత మరో రోజు అదనంగా సెలవు ఉంటుంది.

మలేషియా దేశంలో దీపావళి పండుగ సందర్భంగా సెలవులుంటాయి. కాని ప్రత్యేకంగా భారతీయ విద్యాలయాలకు ఒకరోజ అదనంగా సెలవునివ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

అక్కడున్న భారతదేశానికి చెందిన విద్యాసంస్థలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఒకరోజు అదనంగా సెలవు కావాలని ఆ దేశపు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా ఉపప్రధాని ముహయిద్దీన్ యాసీన్ గురువారం వెల్లడించారు.

ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన పలు విద్యాలయాలకు అదనంగా ఒకరోజు సెలవు మంజూరు చేయాలని తమ దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యాశాఖ డైరెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదిలావుండగా మలేషియా దేశంలో దాదాపు 20 లక్షలమంది భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు హిందువులుండటం గమనార్హం. వీరంతా బ్రిటీష్ పరిపాలనా కాలంలో ఇక్కడికి వచ్చి స్థిరపడ్డవారే. ఇక్కడ అక్టోబర్ నెల 17న దీపావళి పండుగను ఘనంగా జరుపుకోనున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments