Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మోహన్- జర్దారీ భేటీని స్వాగతించిన అమెరికా

Webdunia
రష్యా పర్యటనలో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మధ్య జరిగిన సమావేశాన్ని అమెరికా ప్రభుత్వం స్వాగతించింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా ఇరుదేశాల నేతలు కలుసుకున్నారు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల అనంతరం ఇరుదేశాల అగ్రనేతలు సమావేశమవడం ఇదే తొలిసారి.

ఇరుదేశాల అగ్రనేతల మధ్య తాజా భేటీని ప్రోత్సాహకర సమావేశంగా అమెరికా పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇయాన్ కెల్లీ మాట్లాడుతూ.. ఇరుదేశాలు చర్చల పక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతకుముందు కూడా రెండు దేశాలకు తెలియజేశామన్నారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు, తీవ్రవాదానికి ఉమ్మడి పరిష్కారం కనుగొనేందుకు చర్చల ప్రక్రియను ముందుకుతీసుకెళ్లడం అవసరమని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments