Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సరిహద్దు నుంచి బలగాలను తరలించిన పాకిస్థాన్

Webdunia
తొలిసారి తమ దేశ భద్రతకు భారత్ నుంచి ముప్పు లేదని భావించిన పాకిస్థాన్ తూర్పు సరిహద్దు నుంచి గణనీయమైన స్థాయిలో మిలిటరీ బలగాలతో పాటు ఆస్తులను అల్ ఖైదా, తాలిబాన్ మిలిటెంట్లపై యుద్ధానికి గానూ పశ్చిమ దిక్కుకు తరలించింది. వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో తీవ్రవాదంపై పోరాటంలో తాము చేస్తున్న కృషిని వివిధ దేశాల దౌత్యవేత్తలకు తెలియజేస్తూ పాకిస్థాన్ ఎంబసీ ఈ వివరాలను వెల్లడించింది.

అమెరికాలో పాకిస్థాన్‌ రాయబారి హుస్సేన్ హక్కానీ, రక్షణ అధికారులు క్లుప్తంగా ఈ వివరాలు ఇవ్వగా పలువురు ఉన్నతస్థాయి పాకిస్థాన్ దౌత్యవేత్తలు తీవ్రవాదంపై పోరాటం చేస్తున్న ఇస్లామాబాద్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా ఈ సమావేశానికి భారత రక్షణ అధికారులకు ఆహ్వానం లభించలేదు. పాకిస్థాన్ 450 ఆర్టిలరీ గన్స్‌తో పాటు 142 ట్యాంక్‌లను పశ్చిమ సరిహద్దుకు తరలించింది. గత ఏడాది వరదల కారణంగా ఈ ప్రాంతం నుంచి బలగాలను తరలించలేదని ఈ సందర్భంగా పాకిస్థాన్ దౌత్యవేత్తలు పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments