Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కోళ్ల ఉత్పత్తులపై ఒమన్ నిషేధం ఎత్తివేత

Webdunia
ఒమన్ ప్రభుత్వం ఎట్టకేలకు భారత కోళ్ల ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసింది. గత ఏడాది భారత్‌లో బర్డ్‌ఫ్లూ వెలుగుచూడటంతో ఒమన్ ప్రభుత్వం కోళ్ల ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించింది. అనంతరం భారత ప్రభుత్వం ఈ నిషేధం ఎత్తివేతపై ఒమన్ అధికారిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.

తాజాగా ఒమన్ వ్యవసాయ శాఖ భారత్ నుంచి దిగుమతి చేసుకునే కోళ్ల ఉత్పత్తులపై నిషేధం ఎత్తివేసినట్లు గురువారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. భారత్‌లో గత ఏడాది రెండు, మూడు రాష్ట్రాల్లో మాత్రమే బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రబలింది. అయితే అన్ని రాష్ట్రాల నుంచి కోళ్ల ఉత్పత్తుల దిగుమతిపై ఒమన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి దిగుమతులు నిలిపివేయడం బావ్యంకాదని ఒమన్ అధికారిక యంత్రాంగానికి భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకిన పక్షులను తాము వధించామని, తద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టినట్లు భారత ప్రభుత్వం ఒమన్‌కు తెలియజేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments