Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కిడ్నాపర్లు ఫిలిప్పైన్స్‌లో అరెస్ట్

Webdunia
ఫిలిప్పైన్స్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను అపహరించేందుకు ఓ ముఠాగా ఏర్పడ్డ భారతదేశానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లను అక్కడి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.

ఫిలిప్పైన్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలను అపహరించే నేపథ్యంలో భాగంగా భారతదేశానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లను బీజింగ్‌లో అదుపులోకి తీసుకున్నామని వీరిలో మంజీత్ సింగ్, సంజీవ్ కుమార్, గుర్మాన్ సింగ్‌లుగా తాము గుర్తించినట్లు యాంటీ క్రైమ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విభాగాధిపతి ఇసాగని తెలిపారు.

వీరి వయస్సు దాదాపు 30నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, వీరికి ఇలాంటి పలు కేసులతో సంబంధముందని ఆయన వివరించారు. ప్రధానంగా ధనికులు, వ్యాపార వర్గాలకు చెందినవారే వీరి టార్గెట్ అని, ఈ విషయం తమ విచారణలో తేలినట్లు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments