Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగనివ్వం

Webdunia
నేపాల్ భూభాగాన్ని భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించుకునేందుకు విదేశీ తీవ్రవాద శక్తులు వ్యూహరచన చేస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రభుత్వం తమ భూభాగంలో అటువంటి వాటిని ప్రతిఘటిస్తామని హామీ ఇచ్చింది.

భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు తమ భూభాగం ఉపయోగపడకుండా చూస్తామని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి కార్యకలాపాలకు ఎవరైనా ఒడిగడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ విదేశీ వ్యవహారాల సలహాదారు రాజన్ భట్టారీ మాట్లాడుతూ.. తమ భూభాగంలో పొరుగుదేశాల వ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

భారత్‌పై దాడుల కోసం విదేశీ తీవ్రవాద శక్తులు నేపాల్ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

Show comments