Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- పాక్ వివాదాలకు అమెరికా కారణం

Webdunia
పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర విభేదాలకు అమెరికా, ఇజ్రాయేల్ దేశాలే కారణమని లిబియా నేత మొమ్మర్ గఢాఫీ అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ తన ముస్లిం బాంబును పశ్చిమ దేశాలపై ప్రయోగించకుండా అమెరికా, ఇజ్రాయేల్ ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఈ రెండు దేశాలు తీవ్ర వివాదాలను పెంచి పోషిస్తున్నాయని గఢాఫీ ఘాటైన విమర్శలు చేశారు.

మీకు శత్రువులు హిందువులేనని, యూదులు, క్రైస్తవులు కాదని పాకిస్థానీయులకు వారు చెప్పారు. దీంతో వారి దృష్టి భారత్‌పై పడేటట్లు చేశారు. పాకిస్థాన్‌కు తక్షణ శత్రువుగా భారత్ మాత్రమేనని, ఇంకెవరూ కాదని అమెరికా, ఇజ్రాయేల్‌‍లు ఓ భావన కలిగించాయన్నారు. వాషింగ్టన్ టైమ్స్‌కు రాసిన కథనంలో గఢాఫీ ఈ ఆరోపణలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయులు కూడా తమ శత్రువు పాకిస్థాన్ అని, వారి లక్ష్యం తామేనని భావిస్తున్నట్లు గఢాఫీ అభిప్రాయపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments