Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- పాక్ చర్చల పునరుద్ధరణ సాధ్యమే, కానీ

Webdunia
పాకిస్థాన్‌తో నిలిపివేసిన శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధరించడం సాధ్యపడుతుందని చెప్పిన భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దానికి ఒక షరతు విధించారు. గత ఏడాది ముంబయి ఉగ్రవాద దాడుల సూత్రధారులను పట్టుకొని చట్టం ముందు నిలబెట్టినప్పుడే పాకిస్థాన్‌తో తాము తిరిగి శాంతి ప్రక్రియ చర్చలు పునరుద్ధిస్తామని పునరుద్ఘాటించారు. జి- 20 సదస్సు ముగిసిన సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రధాని అమెరికాలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

భారత్‌పై గురిపెట్టిన తీవ్రవాద గ్రూపులపై పాకిస్థాన్ నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని, అప్పుడు ఇరుదేశాల మధ్య మళ్లీ చర్చలు సాధ్యపడతాయని తేల్చిచెప్పారు. ముంబయి దాడుల సుత్రధారులపై చర్యలు తీసుకొని, పాకిస్థాన్‌తో కలిసి మరింత ముందుకు నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పార్లమెంట్‌లో తాను చేసిన ప్రకటన విషయంలో ఈ మాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments