Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్ చర్చల్ని స్వాగతిస్తున్నాం: అమెరికా

Webdunia
దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల జరిగిన చర్చలను స్వాగతిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. ఇరు దేశాలు ఈ శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది.

' భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఇటీవలి చర్చలను స్వాగతిస్తున్నాను, అవి మరింత ముందుకు తీసుకువెళ్తారనుకుంటున్నా' అని అమెరికా త్రివిధ దళాల సిబ్బంది సంయుక్త ఛైర్మన్ అడ్మిరల్ మైక్ ముల్లెన్ ఒక న్యూస్ కాన్ఫరెన్స్‌లో చెప్పారు.

జులై 27న భారత్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రులు ఎస్‌ఎం కృష్ణ, హీనా రబ్బానీ ఖర్‌ల మధ్య న్యూ ఢిల్లీలో జరిగిన చర్చలను ముల్లెన్ ప్రస్తావించారు. భారత్, పాక్‌ మంత్రులు తీవ్రవాదంతో పాటు అనేక అంశాలను సృహద్భావ వాతావరణంలో చర్చించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments