Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పర్యటనపై పౌరులకు అమెరికా హెచ్చరిక

Webdunia
భారత్ పర్యటనకు వెళ్లాలనుకుంటున్న అమెరికా పౌరులకు ఆ దేశ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్‌లో మరో తీవ్రవాద దాడికి కుట్రపన్నుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా వచ్చిన వార్తా కథనం ప్రకారం.. అమెరికా పరిపాలనా యంత్రాంగం భారత్ వెళ్లవద్దంటూ నేరుగా హెచ్చరికలు పంపనప్పటికీ, భారత పర్యటన విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గత ఏడాది ముంబయి మహానగరంలో పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలు పది మంది ఉగ్రవాదులతో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

ముంబయి ఉగ్రవాద దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ భారత్‌లో మరిన్ని దాడులు చేసేందుకు కుట్రపన్నుతోందని అమెరికా, భారత నిఘా సంస్థలు సమాచారాన్ని సేకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా తమ ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments