Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో దాడులకు తీవ్రవాదుల పన్నాగం: అమెరికా

Webdunia
ఆదివారం, 13 సెప్టెంబరు 2009 (15:53 IST)
భారత్‌లో పండుగ సీజన్ ఆరంభమైందని, ఈ సమయాన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని అమెరికా పేర్కొంది. అందువల్ల భారత నిఘా వర్గాలతో పాటు.. భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది.

రంజాన్, దసరా, దీపావళి, క్రిస్మస్ వంటి పండుగలు వరుసగా వస్తున్నాయని తీవ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందువల్ల భారత్‌లోని వివిధ ప్రాంతాలకు పర్యటనకు వెళ్లే అమెరికా పౌరులు జాగ్రత్తగా మసలుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, మసీదులు, హోటల్స్, బీచ్‌లు తదితర పర్యాటక ప్రాంతాలకు వెళ్లే సమయంలో అత్యంత జాగరూకతతో ఉండాలని కోరినట్టు అమెరికా ఏజెన్సీ న్యూస్ కథనాలు పేర్కొంటున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments