Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన చైనా

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2009 (21:33 IST)
దలైలామా భారత్‌లోని అరుణాచలప్రదేశ్‌లో పర్యటించేందుకు భారతదేశం అనుమతించిన విషయాన్ని చైనా తప్పుబట్టింది.

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువైన దలైలామా అరుణాచలప్రదేశ్‌లో పర్యటించడంతో చైనా దేశం భారత్‌‍పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి కిన్ గాంగ్ అన్నారు.

దలైలామా అరుణాచలప్రదేశ్‌లో పర్యటించడాన్ని తాము గతంలోనే అభ్యంతరం తెలిపినా కూడా భారతదేశం అనుమతినిచ్చిందని, దీనిపై తమకు ఎన్నో అభ్యంతరాలున్నాయని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా దలైలామా మూడు రోజుల క్రితం అరుణాచలప్రదేశ్‌లోని తవాంగ్‌లో పర్యటించారు. కాగా అరుణాచలప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమైనందున తమ అతిథికి దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని భారత్ ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments