Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో చర్చలను స్వాగతించిన జర్దారీ, గిలాని

Webdunia
పాకిస్థాన్-భారత్ విదేశాంగ మంత్రుల చర్చలు పలప్రదంగా జరగడాన్ని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి యూసఫ్ రజా గిలానీలు శుక్రవారం స్వాగతించారు. ఇరు దేశాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి చర్చల్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.

న్యూఢిల్లీలో బుధవారం సమావేశమైన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంపొందించే అనేక అంశాలకు అంగీకారం తెలపడంతో పాటు చర్చల ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించారు.

సమస్యల సాధనకు విదేశాంగ మంత్రులు చూపిన చొరవను జర్దారీ అభినందినట్లు జిన్హువా పత్రిక తెలిపింది. అంతకు ముందు పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీతో భేటీ అయిన రబ్బానీ ఖర్ భారత ప్రధాని మన్మోహన్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణలతో జరిపిన చర్చల సారాంశాన్ని వివరించారు.

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments