Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో చర్చలకు కట్టుబడి ఉన్నాం: పాకిస్థాన్

Webdunia
దక్షిణాసియా ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి అభిప్రాయపడ్డారు. భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు చర్చలొక్కటే మార్గమని పేర్కొన్నారు. భారత్‌తో చర్చల ప్రక్రియ పునరుద్ధరణకు పాక్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు.

పరస్పర సహకారం, చర్చలే సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని, దీని ద్వారా ఇరుదేశాల ప్రయోజనాలను కాపాడవచ్చని ఖురేషి మంగళవారం ఇస్లామాబాద్‌లోని ఫారిన్ ఆఫీస్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో చెప్పారు. అన్ని వివాదాలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

Show comments