Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కన్నా తాలిబన్లతోనే ప్రమాదం: జర్దారీ

Webdunia
గురువారం, 25 జూన్ 2009 (20:35 IST)
భారతదేశంకన్నా తాలిబన్లతోనే తమకు ఎక్కవు ప్రమాదమని పాక్ తెలిపింది.

తమ దేశానికి పొరుగుదేశమైన భారత దేశంకన్నాకూడా తాలిబన్లతోనే ఎక్కవుగా ప్రమాదం పొంచి ఉందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అన్నారు.

భారతసైన్యం తమ దేశాన్ని బెదిరిస్తోందని తాము అనుకోవడం లేదని, తమ భయం అంతాకూడా తాలిబన్లతోనేనని ఐరోపా ఖండంలోని బ్రుస్సెల్‌లో జరిగిన అధికారిక సమావేశంలో పాల్గొన్న జర్దారీ అన్నారు.

భారత్-పాక్‌ల మధ్య ప్రత్యక్షమైన పోరుంటుందని, కాని తాలిబన్లు తమ దేశాన్ని బెదిరిస్తున్నారని ఆయన ఈ సమావేశంలో అన్నారు. తన ప్రసంగం ప్రధానంగా తాలిబన్లపైనే జరిగిందని ది డైలీ టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.

గతంలో ఉన్న అధ్యక్షుని చేతగానితనానికి ప్రస్తుతం తాము బాధపడుతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తాము తాలిబన్లను ఏరివేసేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా సత్ఫలితాలను సాధిస్తున్నామని, అయినాకూడా తమకు వారినుండే ప్రమాదం పొంచివుందని ఆయన పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments