Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ నౌకను హైజాక్ చేసిన సోమాలియా పైరేట్లు!

Webdunia
ఒమన్ తీరంలో భారతీయ నౌకను సోమాలియా పైరేట్లు హైజాక్ చేశారు. ఈ చమురు ఓడలో ఉన్న 21 మంది భారతీయ నౌకా సిబ్బంది ఉన్నారు. వీరిని రక్షించేందుకు భారత్ నౌకాదళం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ విషయాన్ని డైరక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంవీ ఫెయిర్‌చెమ్‌బోగ్ అనే చమురు ఓడ సలాహ్ తీరంలో హైజాక్‌కు గురనట్టు ఆయన తెలిపారు. ఈ సమాచారాన్ని భారతీయ నౌకాదళం, బ్రిటన్ నావికా సంస్థలకు చేరవేసినట్టు డైరక్టరేట్ ఆఫ్ షిప్పింగ్ తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?