Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైతుల్లా మృతి: వంద శాంత నమ్మలేం: యూఎస్

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2009 (19:30 IST)
పాకిస్థాన్ మోస్ట్ వాంటెండ్ తీవ్రవాది, ఆ దేశంలో తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మసూద్ మృతిని తాము వందశాతం నమ్మలేమని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ అన్నారు. బైతుల్లా మృతిపై మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నాం. ఈ వార్తలను వంద శాతం నమ్మేదుకు మేం నిర్థారించుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

ఒకవేళ మసూద్ మృతి చెందిన వార్తలను నిజమైతే పాకిస్థాన్ ప్రజలు సురక్షితులేనన్నారు. ఇదిలావుండగా, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం నిఘా వర్గాల సమాచారం మేరకు బైతుల్లా మరణించినట్టు ధృవీకరించారు. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో బైతుల్లా మరణించినట్టు చెప్పారు. బైతుల్లా మృతిని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళారని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments