Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైతుల్లా మృతి: వంద శాంత నమ్మలేం: యూఎస్

Webdunia
శనివారం, 8 ఆగస్టు 2009 (19:30 IST)
పాకిస్థాన్ మోస్ట్ వాంటెండ్ తీవ్రవాది, ఆ దేశంలో తాలిబాన్ తీవ్రవాద సంస్థ చీఫ్ బైతుల్లా మసూద్ మృతిని తాము వందశాతం నమ్మలేమని అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ అన్నారు. బైతుల్లా మృతిపై మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నాం. ఈ వార్తలను వంద శాతం నమ్మేదుకు మేం నిర్థారించుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

ఒకవేళ మసూద్ మృతి చెందిన వార్తలను నిజమైతే పాకిస్థాన్ ప్రజలు సురక్షితులేనన్నారు. ఇదిలావుండగా, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ మాత్రం నిఘా వర్గాల సమాచారం మేరకు బైతుల్లా మరణించినట్టు ధృవీకరించారు. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో బైతుల్లా మరణించినట్టు చెప్పారు. బైతుల్లా మృతిని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు దాడి జరిగిన ప్రదేశానికి వెళ్ళారని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

Show comments