Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్ వరద భీభత్సం: 240 మంది మృతి

Webdunia
ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 240 మంది మృత్యువాత పడ్డారని ఆ దేశ అధికారిక యంత్రాంగం వెల్లడించింది. ముందురోజు మృతుల సంఖ్య వంద వద్ద ఉన్నప్పటికీ, సోమవారం సంఖ్య బాగా పెరిగింది. భారీ వరదల కారణంగా ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోనే 90 మరణాలు సంభవించాయి.

మనీలాలో మరణాలు వెలుగుచూడటంతో మృతుల సంఖ్య అమాంతం పెరిగిందని జాతీవ విపత్తు సమన్వయ మండలి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కెత్సానా తుపాను కారణంగా ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు కురిశాయి. గత 40 ఏళ్లలో ఫిలిప్పీన్స్‌లో ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురవడం ఇదే తొలిసారి. ఈ తుపాను కారణంగా శనివారం మనీలా, దీని పరిసరాల్లోని లుజోన్ ద్వీపంలో భారీ వర్షాలు కురిశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments