Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో బాంబు పేలుళ్లు: ఆరుగురి మృతి

Webdunia
ఫిలిప్పీన్స్‌లో మంగళవారం సంభవించిన జంట బాంబు పేలుళ్లలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. అల్- ఖైదా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న గ్రూపులు ఈ బాంబు దాడులు చేసి ఉంటాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జోలా ద్వీపంలో ఓ వ్యాపార ప్రదేశంలో తొలి బాంబు పేలుడు సంభవించింది.

ఇందులో ఆరుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే అనంతరం రెండు గంటలకు ఇలిగాన్ నగరంలో పార్కింగ్ ప్రదేశంలో నిలిపివున్న మిలిటరీ పెట్రోల్ జీపు పక్కన కారు బాంబు పేలుడు సంభవించింది. రెండో బాంబు పేలుడులో పది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు బాలలు కూడా ఉన్నారని మిలిటరీ ప్రతినిధులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments