Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న అల్ ఖైదా దాడులు: ఒబామా

Webdunia
ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దుల్లో తాలిబాన్ తీవ్రవాద సంస్థ పునరుజ్జీవనం పొందుతోందని, అల్ ఖైదా తీవ్రవాదుల దాడులు పెరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ఈ ప్రాంతం వారికి స్వర్గధామంగా మారిందని ఒబామా అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భద్రతా పరిస్థితిపై తక్షణమై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

ఆఫ్ఘనిస్థాన్- పాకిస్థాన్ సరిహద్దుల్లోని సురక్షిత స్థావరాల నుంచి తాలిబాన్‌లు పునరుజ్జీవనం పొందుతున్నారని, ఈ ప్రాంతాల నుంచి అల్ ఖైదా తీవ్రవాదులు చేస్తున్న దాడులు పెరుగుతున్నాయని అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌హోస్) విడుదల చేసిన ఓ ప్రకటనలో ఒబామా పేర్కొన్నారు.

ఆఫ్ఘన్- పాక్ సరిహద్దు ప్రాంతంలో అల్ ఖైదా తీవ్రవాద సంస్థ మూలాలను ధ్వంసం చేసేందుకు నిధులు సమకూర్చే చట్టంపై బరాక్ ఒబామా సంతకం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో రాజకీయ, ఆర్థిక సుస్థిరతను నెలకొల్పేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఒబామా ఈ సందర్భంగా తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

సంచితా శెట్టికి మథర్‌ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

NTR: బాక్సాఫీస్ విధ్వంసం చేయబోతోన్న వార్ 2 అంటూ కొత్త పోస్టర్

రవితేజకు పితృవియోగం - మెగా బ్రదర్స్ ప్రగాఢ సంతాపం

నెలలు నిండకముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

Show comments