Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ వాయువ్య ప్రాంతంలో ఆత్మాహుతి దాడి

Webdunia
పాకిస్థాన్‌లోని సమస్యాత్మక వాయువ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదుగురు మృతి చెందారు. తాలిబాన్ వ్యతిరేక గిరిజన నేతను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగింది. పాక్‌లోని నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో ఇటీవల కాలంలో తాలిబాన్ల ఆత్మాహుతి దాడులు బాగా పెరిగాయి. రోజూ ఇక్కడే ఏదో ఒక చోట వారు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ మద్దతుదారుగా పేరొందిన గిరిజన నేత మాలిక్ అబ్దుల్ హకీమ్ ప్రయాణిస్తున్న కారును పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు ఢీకొట్టాడు. బన్ను ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ పోలీస్ చెక్‌పాయింట్ వద్ద ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.

దాడిలో హకీమ్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. తాలిబాన్‌లపై పోరు కోసం ఏర్పాటు చేసిన శాంతి కమిటీలో హకీమ్ కీలక సభ్యుడు. సమస్యాత్మక ఉత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలోని మిరాన్‌షాకు వెళ్లే రోడ్డుపై జరిగిన ఆత్మాహుతి దాడిలో హకీమ్ ప్రాణాలు కోల్పోయారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

Show comments