Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ ప్రధాని గిలానీతో భేటీ సంతోషదాయకం : మన్మోహన్

Webdunia
గురువారం, 10 నవంబరు 2011 (12:16 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీతో భేటీ కావడం సంతోషదాయకంగా ఉందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం భారత్, పాకిస్థాన్ ప్రధానులు మాల్దీవులకు చేరుకున్నారు. ఈ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు.

వీరిద్దరి భేటీలో ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వాణిజ్యం, తీవ్రవాదం, ముంబై దాడుల కుట్రదారులపై చర్యల అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

ఈ భేటీ అనంతరం మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ గిలానీతో సమావేశ సమయంలో ఇరు దేశాల సంబంధాల పురోగతిపై సంతోషం వ్యక్తం చేసినట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Show comments