పాక్ ప్రధాని గిలానీతో భేటీ సంతోషదాయకం : మన్మోహన్

Webdunia
గురువారం, 10 నవంబరు 2011 (12:16 IST)
పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీతో భేటీ కావడం సంతోషదాయకంగా ఉందని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాసియా దేశాల శిఖరాగ్ర సదస్సు కోసం భారత్, పాకిస్థాన్ ప్రధానులు మాల్దీవులకు చేరుకున్నారు. ఈ సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా వారిద్దరు భేటీ అయ్యారు.

వీరిద్దరి భేటీలో ఉభయదేశాల ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వాణిజ్యం, తీవ్రవాదం, ముంబై దాడుల కుట్రదారులపై చర్యల అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం.

ఈ భేటీ అనంతరం మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ గిలానీతో సమావేశ సమయంలో ఇరు దేశాల సంబంధాల పురోగతిపై సంతోషం వ్యక్తం చేసినట్టు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

Show comments