Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ పౌరుల స్థితి కడు దయనీయం: అమెరికా

Webdunia
పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో పౌరుల పరిస్థితి చాలా బాధాకరంగా మారిందని అమెరికా ప్రకటించింది. అక్కడ సైనికులు, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ ఉన్నవారి పరిస్థితి కడు దయనీయంగా మారిందని అమెరికా ఆవేదన చెందుతోంది.

పాక్‌లోని పౌరుల పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యంగా స్వాత్ లోయలోని ప్రజల స్థితిగతులను పర్యవేక్షించేందుకు, పాక్ శరణార్థుల శిబిరాన్ని సందర్శించేందుకుగాను అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా అమెరికా దూత రిచర్డ్ హాల్‌బ్రూక్‌ను పంపనునున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రాబర్ట్ వుడ్ తెలిపారు.

ఈ సందర్భంగా వుడ్ విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్థాన్ అతి క్లిష్టమైన దశలో ఉందని, పాక్ సైన్యం తాలిబన్లతో జరుపుతున్న పోరులో న్యాయం ఉందని ఆయన అన్నారు. తన శక్తి సామర్థ్యాలకన్నాకుడా ఎక్కువగానే అక్కడి పౌరులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా ఉండేందుకు తగిన ప్రణాళికలను రూపొందించిందని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా పాకిస్థాన్‌లోని శరణార్థులను మానవతా దృక్పథంతో ఆదుకొనేందుకు అమెరికా 16 కోట్ల 80 లక్షల డాలర్లను సహాయంగా అందించింది. కాగా అమెరికా ప్రజలు స్వతహాగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ తదితర సాధనాల ద్వారా ఒక లక్ష ముఫై వేల డాలర్లకన్నాకూడా ఎక్కువగానే సహాయం అందించారని ఆయన పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments