Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ నగరాల్లోకి పేలుడు పదార్థాల వాహనాలు

Webdunia
పాకిస్థాన్ ప్రధాన నగారాల్లోకి పేలుడు పదార్థాలు కలిగిన 25 వాహనాలు చొరబడినట్లు తెలుస్తోంది. ఈ వాహనాల్లో రవాణా అయిన పేలుడు పదార్థాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థలు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ పేలుడు పదార్థాలతో భారీ విధ్వంసక చర్యలకు కుట్ర జరిగినట్లు పాక్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి.

దీంతో నిఘా సంస్థలు దేశంలోని నాలుగు ప్రావీన్స్‌లను అప్రమత్తం చేశాయి. అన్నిరకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించాయి. పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ కూడా పేలుడు పదార్థాల రవాణాకు సంబంధించి ప్రావీన్స్ ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

పెషావర్, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, క్వెట్టా, కరాచీ నగరాల్లోకి పేలుడు పదార్థాలు రవాణా అయినట్లు, అంతేకాకుండా ఆయా నగరాల్లోకి ఆత్మాహుతి దళ సభ్యులు కూడా ప్రవేశించినట్లు పాక్ అధికారిక యంత్రాంగం అనుమానిస్తోందని ఆ దేశానికి చెందిన డైలీ టైమ్స్ పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments