Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ జైలులో భారతపౌరుడి మృతి

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2009 (14:52 IST)
ఓ భారత పౌరుడు పాక్‌లోని జైలులో హృద్రోగంతో బాధపడుతూ మృతి చెందాడు. అతడు పాకిస్థాన్‌లో ఎక్కువ సమయం ఉన్నాడనే ఆరోపణలతో అతడిని గత నెలలో అరెస్టు చేసి జైలులో ఉంచారు.

ఇతను ఉత్తరప్రదేశ్ నివాసి అని, ఇతని పేరు ముహమ్మద్ నయీమ్(25) గత కొద్దిరోజులుగా హృద్రోగంతో బాధపడుతూ జైలులోని ఆసుపత్రిలో మృతి చెందినట్లు పోలీసు అధికార వర్గాలు తెలిపాయి.

ముహమ్మద్ అహ్మద్ కుమారుడైన నయీమ్ పాకిస్థాన్‌లో ఎక్కువరోజులుండటంమూలాన అతనిని జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అతని శవాన్ని పరీక్షలు నిర్వహించినమీదట స్వదేశానికి తరలిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా భారతదేశ ఉన్నతాధికారులకు ఈ సమాచారం చేరవేశామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments