Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో 14 మంది తాలిబన్ తీవ్రవాదుల కాల్చివేత

Webdunia
ఆదివారం, 26 జులై 2009 (16:31 IST)
పాకిస్థాన్ భద్రతా దళాలు నిర్వహించిన మెరుపుదాడిలో 14 మంది తీవ్రవాదులు హతమయ్యారు. పాక్-ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో తిష్టవేసి, దేశ భద్రతకే ముప్పు కలిగిస్తున్న తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. దీంతో అమెరికా సైనికులతో కలిసి పాక్ సైనికులు తీవ్రవాద ఏరివేత చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.

ఈ నేపథ్యంలో స్వాత్ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన దాడుల్లో నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు. ఇదేవిధంగా బనర్ జిల్లాలో జరిగిన మరో దాడిలో 10 మంది తీవ్రవాదులను హతమార్చగా, మరో 29 మంది గాయపడినట్టు పాక్ రక్షణ అధికారులు వెల్లడించారు. అలాగే, మరో ప్రాంతంలో జరిగిన దాడిలో మరో నలుగురు మృత్యువాతపడ్డారు. అయితే, వీరిని తాలిబన్ తీవ్రవాదులుగా భావిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments