పాక్‌లో డ్రోన్ దాడులు: నలుగురి మృతి

Webdunia
పాక్‌లోని ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనాయి.

ఉత్తర వజీరిస్థాన్ ఏజెన్సీ(ఎన్‍‌డబ్ల్యూఏ)లో బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత మీర్ అలీకి చెందిన నోరోక్ తహసీల్‌పై అనుమానాస్పదమైన అమెరికా డ్రోన్ విమానం దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ వార్తా సంస్థ "జియో న్యూస్" ఛానెల్ తెలిపింది.

అమెరికాకు చెందిన డ్రోన్ విమానం దాడులకు పాల్పడటంతో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. ఇందులో మృతి చెందిన వారిని ఇంకా గుర్తించలేదని జియో సంస్థ పేర్కొంది.

ఇదిలావుండగా పాకిస్థాన్ ప్రభుత్వం తన సైనిక బలగాలతో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలోని కబాయలీ క్షేత్రంలో స్థావరాలను ఏర్పరచుకునివున్న ఉగ్రవాదులను హతమార్చేందుకు గత నెల 17 నుంచి ఆపరేషన్ కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 400 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, వీరితోపాటు మరో 37 మంది సైనికులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

Show comments